షో మధ్యలో పోలీసులు ఎంట్రీ.. హైపర్ ఆది అరెస్ట్..?
'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. షో మధ్యలో హైపర్ ఆది ఎక్కడా అంటూ పోలీసులు ఎంట్రీ ఇవ్వడం దుమారం రేపుతోంది. ఆది కారుతో యాక్సిడెంట్ చేశాడని.. అతను చావుబతుకుల మధ్య ఉన్నాడని అన్నారు.బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్.. పంచ్లతో ఆడియన్స్ను నవ్వించడంలో ఆది స్టైలే వేరు. షో ఏదైనా.. స్టేజీ ఎక్కడైనా.. ఆది ఉన్నాడంటే కామెడీ పండాల్సిందే. తన పంచ్ డైలాగ్స్తో కడుపుబ్బా నవ్వించే ఆది.. పలు వివాదాల్లో సైతం ఇరుక్కున్న సంగతి తెలిసిందే. చాలా నెటిజన్ల ట్రోలింగ్కు గురయ్యాడు. ఇవన్నీ పక్కనబెడితే.. తాజాగా ఓ షో మధ్యలో ఆది పర్ఫామెన్స్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది.
బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులతో.. డ్యాన్సులతో దగ్గరైన కార్యక్రమం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీవీ షో. జబర్దస్త్ కమెడియన్ సుధీర్ స్థానంలో రష్మీ యాంకర్గా చేస్తుండగా.. నటి పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ప్రోమోలో ఏముందంటే..
'ఆరేయ్ ఆది నీకు సన్మానం చేద్దామని అనుకుంటున్నాం రా..' అని రాంప్రసాద్ అనగా.. 'అంటే సన్మానం చేసి వాడిలాగా (సుడిగాలి సుధీర్లాగా) నన్ను కూడా పంపిద్దామని అనుకుంటున్నారా..' అంటూ ఆది కౌంటర్ ఇస్తాడు. ఆది సన్మాన కార్యక్రమం జరుగుతుండగా.. ఓ అమ్మాయి మధ్యలో వచ్చి తనకు అన్యాయం జరుగుతుందంటూ రచ్చ చేస్తుంది. ఆది తనను మోసం చేశాడని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.
అనంతరం 'నీ తొలిసారిగా కలకన్నది నిన్నే కదా..' ఆది డ్యాన్స్ చేస్తుండగా సందర్భంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆది ఎక్కడా అంటూ అడిగారు. ఆది కారులో వచ్చేప్పుడు యాక్సిడెంట్ చేశాడని.. అతను ఇప్పుడు చావుబతుకుల మధ్యలో ఉన్నాడని పోలీసులు అన్నారు. ఆదిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో అక్కడున్న ఆర్టిస్టులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఫస్ట్ కెమెరాలను ఆఫ్ చేయడంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. అయితే నిజంగా షో మధ్యలోకి పోలీసులు వచ్చారా..? లేదా టీఆర్పీ రేటింగ్ కోసం షో నిర్వాహకులే ఏదైనా ఫ్రాంక్ ప్లాన్ చేశారా..? అనేది ఫుల్ ఎపిసోడ్ విడుదలైతే తెలుస్తుంది.
బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులతో.. డ్యాన్సులతో దగ్గరైన కార్యక్రమం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీవీ షో. జబర్దస్త్ కమెడియన్ సుధీర్ స్థానంలో రష్మీ యాంకర్గా చేస్తుండగా.. నటి పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ప్రోమోలో ఏముందంటే..
'ఆరేయ్ ఆది నీకు సన్మానం చేద్దామని అనుకుంటున్నాం రా..' అని రాంప్రసాద్ అనగా.. 'అంటే సన్మానం చేసి వాడిలాగా (సుడిగాలి సుధీర్లాగా) నన్ను కూడా పంపిద్దామని అనుకుంటున్నారా..' అంటూ ఆది కౌంటర్ ఇస్తాడు. ఆది సన్మాన కార్యక్రమం జరుగుతుండగా.. ఓ అమ్మాయి మధ్యలో వచ్చి తనకు అన్యాయం జరుగుతుందంటూ రచ్చ చేస్తుంది. ఆది తనను మోసం చేశాడని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.
అనంతరం 'నీ తొలిసారిగా కలకన్నది నిన్నే కదా..' ఆది డ్యాన్స్ చేస్తుండగా సందర్భంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆది ఎక్కడా అంటూ అడిగారు. ఆది కారులో వచ్చేప్పుడు యాక్సిడెంట్ చేశాడని.. అతను ఇప్పుడు చావుబతుకుల మధ్యలో ఉన్నాడని పోలీసులు అన్నారు. ఆదిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో అక్కడున్న ఆర్టిస్టులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఫస్ట్ కెమెరాలను ఆఫ్ చేయడంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. అయితే నిజంగా షో మధ్యలోకి పోలీసులు వచ్చారా..? లేదా టీఆర్పీ రేటింగ్ కోసం షో నిర్వాహకులే ఏదైనా ఫ్రాంక్ ప్లాన్ చేశారా..? అనేది ఫుల్ ఎపిసోడ్ విడుదలైతే తెలుస్తుంది.
సంబంధిత వార్తలు
'సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి
మరింత సమాచారం తెలుసుకోండిహైపర్ ఆదిశ్రీదేవి డ్రామా కంపెనీsridevi drama company promojabardasth comedian hyper aadijabardasthhyper aadi arrestHyper Aadicomedian hyper aadianchor rashmi gautam
Web Title : jabardasth comedian hyper aadi arrest in anchor rashmi gautam sridevi drama company show latest promo
Telugu News from Samayam Telugu, TIL Network
Web Title : jabardasth comedian hyper aadi arrest in anchor rashmi gautam sridevi drama company show latest promo
Telugu News from Samayam Telugu, TIL Network
Telugu News from Samayam Telugu, TIL Network

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి